Exclusive

Publication

Byline

భారీ వర్షాలు కొనసాగితే విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వండి - సీఎం చంద్రబాబు

Andhrapradesh, ఆగస్టు 18 -- రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కుండపోతగా కురుస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌తో సోమవారం సచివాలయంలో సమీక్షించారు. అల్పపీడనం వాయుగ... Read More


మలయాళం మెడికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్

Hyderabad, ఆగస్టు 18 -- మలయాళం స్టార్ యాక్టర్ నివిన్ పౌలీ నటించిన 'ఫార్మా' వెబ్ సిరీస్ త్వరలో జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. పీఆర్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ సెప్టెంబర్ 2025లో స్ట్రీమిం... Read More


ఓటీటీని ఊపేస్తున్న కానిస్టేబుల్ కనకం.. మిస్టరీ హారర్ థ్రిల్లర్ కు ఆడియన్స్ ఫిదా.. సీజన్ 2 ఎప్పుడంటూ పోస్టులు

భారతదేశం, ఆగస్టు 18 -- ఓటీటీలో థ్రిల్లర్స్ ను ఎంజాయ్ చేసే ఆడియన్స్ ఎంతో మంది. ఎప్పుడెప్పుడు మంచి థ్రిల్లర్ మూవీ లేదా సిరీస్ వస్తుందోనని వెయిట్ చేస్తుంటారు. అలాంటి సిరీస్ వస్తే వదులుతారా? ఇప్పుడు కానిస... Read More


వాట్సాప్ అమేజింగ్ ఫీచర్.. ఇకపై మీటింగ్స్, కాల్స్ ముందుగానే షెడ్యూల్ చేసుకోవచ్చు!

భారతదేశం, ఆగస్టు 18 -- వాట్సాప్ షెడ్యూల్ కాల్స్ అనే కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది. ఇది వినియోగదారులు వ్యక్తిగత(వన్-ఆన్-వన్) కాల్స్ లేదా గ్రూప్ కాల్స్ అయినా గంటలు లేదా రోజుల ముందుగా షెడ్యూల్ చేయడానికి ... Read More


వొడాఫోన్ ఐడియా షేర్ ధర 4% పెరిగింది.. కొనుగోలు చేయొచ్చా?

భారతదేశం, ఆగస్టు 18 -- ముంబై: నిరంతర నష్టాలతో సతమతమవుతున్న వొడాఫోన్ ఐడియా (వీఐ) షేర్ ధర సోమవారం, ఆగస్టు 18న అనూహ్యంగా పుంజుకుంది. ఇంట్రాడే లావాదేవీల్లో ఏకంగా 4% పెరిగి ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చింది... Read More


వాయుగుండగా అల్పపీడనం..! ఇవాళ 7 జిల్లాల్లో అతి భారీ వర్షాలు - పలుచోట్ల విద్యాసంస్థలకు సెలవు

భారతదేశం, ఆగస్టు 18 -- బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అయితే ఇది మరికొద్ది గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఆగస్ట్ 19వ తేదీ మధ్యాహ్ననికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీ... Read More


ప్రధానిని కలిసిన శుభాన్షు శుక్లా.. మోదీకి స్పెషల్ గిఫ్ట్.. మిషన్ గురించి చాలాసేపు చర్చ!

భారతదేశం, ఆగస్టు 18 -- అంతరిక్ష చరిత్రాత్మక యాత్రను ముగించుకుని తిరిగి వచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం కలిశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని(ఐఎస్ఎస్) సందర్శించ... Read More


హైదరాబాద్ : కృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం - కరెంట్ తీగలు తగిలి ఐదుగురు మృతి

భారతదేశం, ఆగస్టు 18 -- హైదరాబాద్ లోని శ్రీ కృష్ణాష్టమి వేడుకల వేళ ఊహించని ఆదివారం అర్థరాత్రి విషాదం చోటు చేసుకుంది. ఉప్పల్ - రామంతాపూర్‌లోని గోకులేనగర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఇందులో ... Read More


హైదరాబాద్ : కృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం - కరెంట్ తీగలు తగిలి ఆరుగురు మృతి

భారతదేశం, ఆగస్టు 18 -- హైదరాబాద్ లోని శ్రీ కృష్ణాష్టమి వేడుకల వేళ ఊహించని ఆదివారం అర్థరాత్రి విషాదం చోటు చేసుకుంది. ఉప్పల్ - రామంతాపూర్‌లోని గోకులేనగర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఇందులో ... Read More


డ్రమ్​లో.. కుళ్లిపోయిన వ్యక్తి మృతదేహం- భార్య అదృశ్యం! అసలేం జరిగింది?

భారతదేశం, ఆగస్టు 18 -- రాజస్థాన్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి కుళ్లిపోయిన మృతదేహం, అతని ఇంటిపైన నీలి రంగు డ్రమ్​లో కనిపించింది. ఇంట్లో అతని భార్య, పిల్లలు అదృశ్యమయ్యారు. ఇది ఉత్తరప్రదేశ... Read More